sangareddy

కోమల్ జనని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి :  సంగారెడ్డి పట్టణంలో బైపాస్ లో కోమల్ జనని మల్టీస్పెషల్ హాస్పిటల్ ని స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు.అధునాతన వైద్య సదుపాయాలతో, అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు జనని ఆసుపత్రి యాజమాన్యం ఎమ్మెల్యే కి వివరించారు.ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేట్ రంగ ఆసుపత్రిలు కూడా...
తెలంగాణ 
Read More...

సాయుధ దళాల నిధి సేకరణ ప్రారంభించిన కలెక్టర్

సంగారెడ్డి : :డిసెంబర్ 7వ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... సాయుధ దళాల పతాక నిధికి మొదటి విరాళాన్ని అందించినట్లు పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలన్నారు. భారత సైనిక దళాల...
తెలంగాణ 
Read More...

మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి

సంగారెడ్డి ::ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య 4వ వర్ధంతి దినోత్సవాన్ని సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కమిషనర్ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోశయ్య అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ ఉపాధ్యక్షుడు...
తెలంగాణ 
Read More...

అయ్యప్ప మహా పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

సంగారెడ్డి : సంగారెడ్డి ఐబీ వద్ద అయ్యప్ప స్వామి పడిపూజలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు వేదఘోషాలతో, సంప్రదాయ మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా సాగాయి. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.ఎమ్మెల్యే నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో...
తెలంగాణ 
Read More...

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం !

- 3న హైదరాబాదులో మహాధర్నా - పెద్ద ఎత్తున తరలి రావలసిందిగా పిలుపు- టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి
తెలంగాణ 
Read More...

రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ

సంగారెడ్డి :  హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి పనస మహేష్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘కార్బాక్సమైడ్, సల్ఫోనామైడ్ ఉత్పన్నాల సంశ్లేషణ, లక్షణం, యాంటీప్రొలిఫెరేటివ్, సైటోటాక్సిక్ కార్యకలాపాల మూల్యాంకనం’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్...
తెలంగాణ 
Read More...

క్రీడలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం

- టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి-.బాస్కెట్బాల్ విజేతలకు బహుమతుల ప్రధానం
తెలంగాణ 
Read More...

బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి :  తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఇతర విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అత్యున్నత విశ్వవిద్యాలయాలలో అవకాశాలను కల్పించేందుకు అంతర్జాతీయ స్కాలర్షిప్లు పొందడం లక్ష్యంగా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్మాణాత్మక అవగాహన శేషంలు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ టి ప్రవీణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ...
తెలంగాణ 
Read More...

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి- సీఎం రేవంత్ రెడ్డితో కలిపించి గ్రామాలకు నిధులు వచ్చేలా కృషి చేస్తా
తెలంగాణ 
Read More...

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి :  సంగారెడ్డి పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతులమీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 20 లక్షల 33 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను కంది కొండాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం...
తెలంగాణ 
Read More...

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

సంగారెడ్డి : : జిల్లా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు,జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి / గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని  జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా విని, సమస్యలు తలెత్తడానికి గల కారణాలపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓ లతో ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా...
తెలంగాణ 
Read More...

నూతన సిఐని కలిసిన బిఆర్ఎస్ యువ నాయకులు

సంగారెడ్డి :  సంగారెడ్డిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్‌ రాము నాయుడు ను సంగారెడ్డి బీఆర్ఎస్ యువ నాయకులు శ్రవణ్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకు పూలగుచ్ఛం అందించి, శాలువాతో  సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గంలోని శాంతి భద్రతా పరిరక్షణకు పోలీసులు చేస్తున్న సేవలను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై సంక్షిప్తంగా...
తెలంగాణ 
Read More...