srinivas

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు

ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లారవాణా శాఖ జిల్లా అధికారి బారగాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంను జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకోవద్దని సూచించారు....
తెలంగాణ 
Read More...

అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.

వేములవాడ :  వేములవాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారగా, వెంటనే నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల్లో భాగంగా సోమవారం...
తెలంగాణ 
Read More...