woman

మహిళను కాపాడిన లేక్ పోలీసులు

కరీంనగర్ :లోయర్ మానేరు డ్యామ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళను కరీంనగర్ లేక్ పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. లేక్ పోలీసుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మల్యాల రాజేశ్వరి (43) భూ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన...
తెలంగాణ 
Read More...

నేటి భారతం

తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది... భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది మహిళ..  అంతటి గొప్ప మానవమూర్తికి మనసారా ధన్యవాదాలు..  కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి..  ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి..  వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి..  తన...
MORE 
Read More...