adilabad
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సావిత్రి భాయి పూలే సేవలు చిరస్మరణీయం : వశిష్ఠ విద్యా సంస్థల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్.
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి ఆదిలాబాద్ : ప్రముఖ సంఘ సంస్కర్త, బాలికా విద్య కోసం పోరాడిన సావిత్రి భాయి పూలే జీవితం సదా చిరస్మరణీయమని వశిష్ఠ విద్యా సంస్థల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ అన్నారు. సావిత్రి పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని...
Read More... భైంసా ప్రయాణ ప్రాంగణంలో నూతన సంవత్సర సందడి.
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : భైంసా ప్రయాణ ప్రాంగణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు రంగురంగుల అలంకరణలతో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచాయి. భైంసా బస్సు స్టేషన్లోని టీఎస్ఆర్టీసీ బస్సు కంట్రోలర్ కార్యాలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల అలంకరణలు ప్రయాణికుల దృష్టిని ఆకర్షించాయి. డిపో మేనేజర్ జి. హరిప్రసాద్ ఆధ్వర్యంలో, సిబ్బంది...
Read More... జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు.
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు, నూతన సంవత్సరం సందర్భంగా గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు నోటు పుస్తకాలు, పూల మొక్కలు, పుష్ప గుచ్చాలను అందించారు. మిఠాయిలు తినిపించి, కేకులు కట్...
Read More... జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల గోడప్రతులను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాలు -2026 కు సంబంధించి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి ఒకటవ తేదీ నుంచి 31 వ తేదీ వరకు జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాలు...
Read More... జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు...
Published On
By Bharatha Sakthi Desk
- ఆన్లైన్ బెట్టింగ్, అక్రమ పశువుల రవాణా ముఠాలపై ఉక్కుపాదం.. - జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల.
Read More... భైంసాలోని మెహదూద్ అల్ అబ్రార్ మదర్సాలో నెలవారీ ఇస్లాహీ సభ..
Published On
By Bharatha Sakthi Desk
– కొత్త 13 హాఫిజ్లకు దస్తార్ బంధీ కార్యక్రమం
Read More... నిర్మల్ నూతన ఏఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన పత్తిపాక సాయికిరణ్
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా నూతన ఏఎస్పీ గా పత్తిపాక సాయికిరణ్ గురువారం 25.12.2025 రోజున అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా SDPO కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించిన నూతన ఏఎస్పీ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ,...
Read More... రంజిని తాండ నూతన గ్రామపంచాయతీకి సర్పంచ్గా జాదవ్ సవితాబాయి.
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : కుబీర్ మండలంలోని రంజిని తాండ నూతనంగా గ్రామపంచాయతీగా ఏర్పడిన నేపథ్యంలో తొలిసారి నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జాదవ్ సవితాబాయి బన్సీలాల్ సర్పంచ్గా, రంగారావు ఉప సర్పంచ్గా ఘన విజయం సాధించారు.గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో ఓటు వేసి వీరిని గెలిపించడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీకి...
Read More... నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ఉత్సాహంగా గ్రామపంచాయతీ ఎన్నికలు.
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : కుబీర్ మండలంలోని నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీకి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పండుగను తలపించేలా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా రంజీనీ తాండకు చెందిన హరిలాల్ తన కుమారుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి...
Read More... ఆశీర్వదించండి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా..
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : కుభీర్ లో ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థి సమీనాఖానం ముజాహిద్ఖాన్ గ్రామప్రజలు ఆశీర్వదించి రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే కుభీర్ పంచాయతీని జిల్లాలోనే ఆదర్శ పంచా యతీగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ నారాయణావుపాటిల్వ ర్గం బల పరిచిన అభ్యర్థి సమీనాఖానం ముజాహిదాఖాన్ అన్నారు. ముఖ్యంగా గ్రామంలోని నయాబాదీ కాలనీలో ఇళ్లపై...
Read More... కల్లూర్ గ్రామ సర్పంచ్గా పి. దశరథ్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఘన విజయం.
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామ సర్పంచ్ గా పి. దశరథ్ గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, కల్లూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు...
Read More... ఆశీర్వదించండి దోడర్న గ్రామ అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి సావిత్ర భాయి.
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : కుబీర్ మండలంలోని డోడర్న (విలేజ్) గ్రామ అభివృద్ధి కొరకై ఉంగరం గుర్తుకే ఓటువేసి జాదవ్ సావిత్ర బాయి ని ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.జాదవ్ సావిత్ర బాయి విలేకరులతో మాట్లాడుతూ డోడర్న (విలేజ్) గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దడమే తన లక్ష్యమని...
Read More... 