medaram
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సులు..
Published On
By Bharatha Sakthi Desk
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు పత్రిక సమావేశం ఏర్పాటు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త తెలియజేశారు .. TGSRTC భూపాలపల్లి డిపో నుండి మేడారం మహాజాతరకు ముందుగానే ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బస్సులు భూపాలపల్లి నుండి చెల్పూర్,...
Read More... నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్
Published On
By Bharatha Sakthi Desk
ములుగు జిల్లా : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులు నిర్ణీత గడువు లోపు శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ , ఆర్డీవో వెంకటేష్ తో కలసి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులను...
Read More... నేడు మేడారాన్ని సందర్శించనున్న నలుగురు మంత్రులు
Published On
By Bharatha Sakthi Desk
ములుగు జిల్లా : తెలంగాణ రాష్ట్ర మంత్రులు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రిసీతక్క, ఎస్సీ, ఎస్టీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లు నేడు బుధవారం మేడారాన్ని...
Read More... మేడారంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Published On
By Bharatha Sakthi Desk
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణానికి చారిత్రిక వైభవం కల్పిస్తామని, చరిత్రలో శాశ్వతంగా నిలిచేలా ప్రాంగణాన్ని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం మేడారంలో పర్యటించి సమ్మక్క సారలమ్మ ల గద్దెలు, ప్రాంగణ నిర్మాణ పనులను ప్రారంభించారు. ముందుగా వనదేవతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
Read More... జీవితం ధన్యమైంది అన్న మంత్రి సీతక్క
Published On
By Bharatha Sakthi Desk
వనదేవతల గద్దెల నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అయినందుకు నా జీవితం ధన్యమైందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) భావోధ్వేగంతో అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి మేడారం ఆలయ పునర్నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ కారక్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతూ...
Read More... నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి
Published On
By Bharatha Sakthi Desk
తాడ్వాయి/ములుగు జిల్లా :
Read More... 