mega job mela

జాబ్ మేళ వివరాలను తెలియజేసిన- మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

సూర్యాపేట :  హుజూర్నగర్ లో ఈనెల 25న నిర్వహించిన మెగా జాబ్ మేళా కు చెందిన వివరాలను అదే రోజు సాయంత్రం మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వెల్లడించారు.ఉద్యోగాల కై ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న 40 వేల మంది అభ్యర్థులలో  20463 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని,అందులో 3041 మంది...
తెలంగాణ 
Read More...