కాంగ్రెస్తోనే మున్సిపాలిటీల వికాసం
పటాన్చెరు అభివృద్ధికి నడుం బిగించాలి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చిగురింత పారిజాత నరసింహారెడ్డి స్పీచ్ తో ఇంద్రేశంలో హోరెత్తిన కార్నర్ మీటింగ్
పటాన్చెరు:
మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీ నీలం మధు ముదిరాజ్, పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన భారీ 'కార్నర్ మీటింగ్'లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ప్రజాక్షేత్రంలో పారిజాత నర్సింహారెడ్డి చురుకైన పాత్ర
నేతల ఐక్యమత్యం.. కార్యకర్తల ఉత్సాహం:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు
నీలం మధు ముదిరాజ్ (మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జీ)
కాటా శ్రీనివాస్ గౌడ్ (పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ)
చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి (ఎన్నికల కో-ఆర్డినేటర్, మాజీ మేయర్)
స్థానిక కాంగ్రెస్ నేతలు మరియు అనుబంధ సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.
