cm revanth reddy

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్యమా..? రైతు సంక్షేమం ముఖ్యమా..?

- రెండు రకాల వాదనలు వినిపిస్తున్న విశ్లేషకులు.. - ఒకటి పార్టీల భవిష్యత్తు.. మరొకటి రైతులకు భరోసా.. - ప్రస్తుతం ఈ రెండు ముఖ్యమే అంటున్న మేధావి వర్గం.. - రేవంత్ రెడ్డి ముంగిట రెండు పెను సవాళ్లు.. - మేధస్సుకు సంబంధించింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక..- ప్రజా పాలన లక్షాన్ని నిలబెట్టేది సంక్షేమ కార్యక్రమాలు.. - ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న విపక్షాలు.. - స్వార్ధ ప్రయోజనాలు తప్ప, రేవంత్ కు ప్రజాప్రయోజాన్లు పట్టమంటూ విమర్శలు.. - నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడే రాజుకున్న అగ్గి.. - రౌడీ షీటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తారంటూ పలువురి ఫైర్.. - రాష్ట్రంలోని ఇతరత్రా సమస్యలను గాలికొదిలేశారన్న వ్యాఖ్యలు.. - మరి రేవంత్ ఎలాంటి సమాధానం చెబుతాడో అని ఎదురు చూస్తున్న ప్రజానీకం.. - ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న కథనం..  
తెలంగాణ  MORE 
Read More...

మేడారంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణానికి చారిత్రిక వైభవం కల్పిస్తామని, చరిత్రలో శాశ్వతంగా నిలిచేలా ప్రాంగణాన్ని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం మేడారంలో పర్యటించి సమ్మక్క సారలమ్మ ల గద్దెలు, ప్రాంగణ నిర్మాణ పనులను ప్రారంభించారు. ముందుగా వనదేవతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
తెలంగాణ 
Read More...

అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.

వేములవాడ :  వేములవాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారగా, వెంటనే నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల్లో భాగంగా సోమవారం...
తెలంగాణ 
Read More...

రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు సోలార్ పవర్ ప్లాంట్లు.

కరీంనగర్ :ఇందిరా సౌర గిరిజల వికాసం వేగవంతం చేయాలనీ, ఏజెన్సీ ప్రాంత అధికారులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల వివరాలు పంపాలని, సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ విధాన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు....
తెలంగాణ 
Read More...