kesaram pentareddy

నేటి భారతం :

అధికారుల చేతిలో న్యాయం అమ్ముడుపోతే.. ప్రజల జీవితాల్లో అంతులేని కష్టాలు పెరుగుతాయి.. అవినీతి అనేది నీరు లాంటి ద్రవం..  ఎక్కడా, ఎవరూ  అడ్డుకోకపోతే ఇది ప్రతి మూలకీ చేరుతుంది.. ఒకరికి లంచం లాభం అయితే.. మరొకరికి నష్టం కలిగిస్తుంది..   కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి భరతమాతకు అవమానం మిగులుతుంది.. అవినీతి ఉన్న చోట ప్రజల హక్కులు చీకటిలో...
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం :

వేపచెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటే శరీరం కాదు, మనసూ చల్లబడుతుంది.వేప చేదు అయినా జీవనానికి మేలు చేసే తీయటి ఔషధం.ప్రతి గ్రామంలో ఒక వేపచెట్టు ఉంటే, ఆ గ్రామానికి వైద్యుడు అవసరం లేదు.వేపచెట్టు పుట్టిన చోట వ్యాధులు తట్టుకోలేవు.వేప చేదు రుచి నేర్పుతుంది..  ఆరోగ్యమే అసలైన మాధుర్యం అని.వేపచెట్టు...
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం :

గురువు ఒక దీపం లాంటివాడు.. తాను కాలిపోయి, ఇతరుల జీవితాలను వెలిగిస్తాడు.విద్యార్థుల భవిష్యత్తు గురువు చేతుల్లో ఉంటుంది.. ఆ చేతులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.. ఉపాధ్యాయుడు అనేది పుస్తకాలలోని జ్ఞానాన్ని మనసులలో నింపగల మాంత్రికుడు.ఒక మంచి గురువు, వేల మందికి ప్రేరణగా నిలుస్తాడు.గురువు ఇచ్చే పాఠం జీవితాంతం మనసులో నిలిచే శక్తి...
తెలంగాణ 
Read More...

నేటి భారతం:

నిజ జీవితంలో విజయం సాధించాలని ఉంటే..  మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు.మీ వ్యక్తిగత జీవితం, ఆలోచనలు ఇతరులతో పంచుకోవద్దు. దానితో మీ బలహీనతలు బయటపడవచ్చు..  అవి తెలుసుకున్న మీ సన్నిహితులే మిమ్మల్ని చులకనగా చూస్తారు..  ఇబ్బందులకు గురిచేస్తారు. భవిష్యత్తులో మీరు ముందుకు సాగలేరు...నువ్వు అంతా మంచే కోరుకుంటావు అందరికీ మంచే చేస్తావు.. కానీ...
తెలంగాణ  MORE 
Read More...