sp

పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌ ఆవరణలో ఘనంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీసుల సేవలు, త్యాగాలు విద్యార్థులకు స్ఫూర్తిసైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, భరోసా సేవలపై విద్యార్థులకు అవగాహనపోలీసుల పనితీరు, సాంకేతిక పరికరాల పరిచయంతో విద్యార్థుల్లో ఉత్సాహంజిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల
తెలంగాణ 
Read More...

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

- కోడిపందాలు, పేకాట, బెట్టింగులపై ఉక్కుపాదం మోపాలి- రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి.- ఎస్పీ రోహిత్ రాజు 
తెలంగాణ 
Read More...

మీ సేవా సెంటర్‌లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి 8 మంది మూఠా రిమాండ్ 

      భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆగస్టు 25 :నిర్మల్ జిల్లా భైంసా మీ సేవా సెంటర్‌లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి 8 మంది మూఠా రిమాండ్ కు తరలించారు.  ఎస్పి డాక్టర్ జానకి షర్మిల విలేకరుల సమావేశంలో  కెసుకు సంబంధించిన వివరాలను ముఖ్య కార్యాలయంలో వెల్లడించారు. ఈ...
తెలంగాణ  క్రైమ్ 
Read More...

భారీ వర్షాలు వరద ప్రవాహాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి.

   సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 14: జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లు తున్నాయని ఈ వరదల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. జిల్లా ఎస్పీ పరి తోష్ పంకజ్ తో కలిసి కలెక్టర్  జహీరాబాద్ నుండి...
తెలంగాణ 
Read More...

పశువుల అక్రమ రవాణా అంతరాష్ట్ర ముఠా పట్టివేత.

మత్తు ఇంజెక్షన్లతో గోవులను కబళించిన గ్యాంగ్‌కి చెక్ పెట్టిన నిర్మల్ పోలీసులు.   
తెలంగాణ  క్రైమ్ 
Read More...

ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా: జి.జానకి షర్మిల.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా :నిర్మల్ ఎస్పీ డా. జి. జానకి షర్మిల, బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 11 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. ఫిర్యాదు దారుల...
తెలంగాణ 
Read More...

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం..

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల. ఆదేశాల మేరకు, ఈరోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో "నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం" లో భాగంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలన” పై ఒక విశేషమైన సామూహిక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది....
తెలంగాణ 
Read More...

ప్రశాంత పోలింగ్ నిర్వహణకు చర్యలు

   కడప, ఆగష్టు 9 : ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరగనున్న జెడ్పిటిసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల పరిధిలో సమస్యాత్మకంగా గుర్తించిన పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా....
ఆంధ్రప్రదేశ్‌ 
Read More...