దాసరి వాడలో పోచమ్మ బోనాలు సమర్పించిన భక్తులు

WhatsApp Image 2025-08-14 at 7.07.29 PMWhatsApp Image 2025-08-14 at 7.07.29 PM

ఉమ్మడి వరంగల్ బ్యూరో : గ్రేటర్ వరంగల్ 5 వ డివిజన్ దాసరివాడలో పోచమ్మ బోనాలను దాసరివాడ కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో బోనాలు బుధవారం రాత్రి
 సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంటువ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారని ఆ తల్లి దీవెనలతో జిల్లా ప్రజలంతా,దాసరివాడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Read More హత్యాయత్నం కేసులో నిందుతులకు ఐదేళ్లు జైలు

ఈ కార్యక్రమంలో 5 వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి, దాసరివాడ పెద్దలు తెలుకలపల్లి వెంకటయ్య, రావుల సమ్మయ్య, తెలుకలపల్లి సమ్మయ్య, రావుల సాంబమూర్తి,  టి.రమేష్, వెంకటయ్య, నర్సయ్య, సమ్మయ్య, రమేష్, శంకర్,సాంబరావు, నరేష్, రాజు, రమేష్, యాకన్న, చిన్న వెంకటయ్య,మల్లయ్య, రాజమ్మ, రవీందర్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Read More రాయికల్ గ్రామ భద్రతకు కొత్త అడుగు, సీసీ కెమెరాల ఏర్పాటు.

About The Author