రూరల్ ఏసీపీ, వన్ టౌన్ సీఐలకు టీఎన్జీవోల శుభాకాంక్షలు

భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ
కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కేంద్ర సంఘం నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, నాగుల నరసింహస్వామి, సర్దార్ హర్మేందర్ సింగ్, సందీప్ రావు, కిరణ్ కుమార్ రెడ్డి, రమేష్ గౌడ్, మారుపాక రాజేష్ భరద్వాజ్, కోట రామస్వామి శంకర్ లు తదితరులు పాల్గొన్నారు.
About The Author
16 Aug 2025