రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు లక్ష రూపాయల విరాళం

WhatsApp Image 2025-11-05 at 5.59.14 PM

వేములవాడ : 

Read More కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా..? బీ.ఆర్.ఎస్. ఉనికిని చాటుకుంటుందా..? బీజేపీ బలపడిందా..?

హైదరాబాద్ వాస్తవ్యులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్, మాలతి దంపతులు బుధవారం కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారు స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయలు) విరాళం అందజేశారు.ఆలయ పర్యవేక్షకులు సంజీవ్ కుమార్ కి ఈ విరాళాన్ని అందజేశారు. వారి వెంట సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ తదితరులు పాల్గొన్నారు. 

Read More మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?

About The Author