hospital
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తనిఖీ
Published On
By Bharatha Sakthi Desk
కామారెడ్డి : గురువారం కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలోని మౌలిక వసతులను, రోగులకు అందుతున్నటువంటి సేవలను గురించి ఆరా తీశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర భవనానికి విద్యుత్ సరఫరా గురించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నీటి...
Read More... మాతా శిశు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Published On
By Bharatha Sakthi Desk
కరీంనగర్: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగాన్ని, మాత శిశు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలను, పలు సౌకర్యాలను పరిశీలించారు. క్రిటికల్ కేర్ విభాగంలోని ఐసియు, వార్డులు, ఆపరేషన్ థియేటర్ తోపాటు బ్లాక్ లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిటికల్ కేర్ విభాగం...
Read More... ఆధునిక పరిజ్ఞానముతో వీణా కంటి హాస్పిటల్లో నేత్ర వైద్య పరీక్షలు..
Published On
By Bharatha Sakthi Desk
ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞానంతో సునాయాసంగా కంటి పరీక్షలు చేసి తలనొప్పి కండ్ల మసకలను,కంటి జబ్బులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స చేస్తామని వీణా కంటి హాస్పిటల్ కంటి ఆప్తాల్మిక్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.గురువారం యూనివర్సిటీ పెగడపల్లి డబ్బాల ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీణ కంటి హాస్పిటల్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ సురేష్...
Read More... 