rajanna sirisilla

స్థానిక సంస్థల ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని.జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్.
తెలంగాణ 
Read More...

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

--నివాళులు అర్పించిన ఇంచార్జి కలెక్టర్.
తెలంగాణ 
Read More...

రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతం

రాజన్న సిరిసిల్ల :  సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ”  శుక్రవారంకార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు...
తెలంగాణ 
Read More...

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి.

        రాజన్న సిరిసిల్ల :   ప్రజల సమస్యలే పరిష్కార పరిష్కారకంగా తీసుకున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన బాధితుల సమస్యలపై అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ ఈ...
తెలంగాణ 
Read More...