నేటి భారతం

భక్తి అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి..
మనసుతో ప్రార్ధన చేయడం దేవుడికి ఎంతో ప్రీతి..
భక్తి పేరుతో అరాచకం, ఉన్మాదం అవాంఛనీయం..
హంగు, ఆర్భాటాలు ఏ దేవుడూ కోరుకోడు..
ఎదుటి వారికి కష్టం, నష్టం కలిగించకపోవడమే నిజమైన భక్తి..
సహాయం చేయకపోయినా పర్వాలేదు..
ఎదుటివారికి అన్యాయం చేయకండి..
మీ భక్తి.. ఆనందం కలిగించాలి గానీ.. అనార్ధాలు తీసుకురావద్దు..
అందుకే అంటారు.. వీలైతే పాలు..
అవికూడా లేకపోతే నీళ్లు..
అదీ దొరక్కపోతే ఒక పుష్పం..
ఇవన్నీ లేకపోయినా భక్తితో ఒక నమష్కారం..
అది చాలు ఆ పరమేశ్వరుడి మనసు గెలవడానికి..
ఈ నిజం తెలుసుకుంటే మీలో ప్రతి ఒక్కరు ఒక కన్నప్ప అవుతాడు..
మీరో ఒక మహనీయుడు వెలుస్తాడు..
Read More ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి
Read More పోలంపల్లి లో సైకిల్ల పంపిణి
About The Author
15 Nov 2025
