మైనర్ బాలిక న్యూడ్ వీడియోలు రికార్డు చేసి స్నేహితులకు షేర్ చేసిన మైనర్ బాలుడు.

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 27: అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు (16) సామాజిక మాధ్యమం ద్వారా ఒక బాలిక (16) కు దగ్గరయ్యాడు.తనకు నగ్నంగా వీడియో కాల్ చేయాలని, లేకపోతే చాట్ మొత్తం ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బాలికను బెదిరించిన బాలుడు. దీంతో భయపడిన బాలిక నగ్నంగా వీడియో కాల్ చేయగా, వీడియో కాల్ రికార్డు చేసి తన స్నేహితులకు పంపిన బాలుడు.గత కొంత కాలంగా శారీరికంగా, మానసికంగా వేధించడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పిన బాలిక.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, ఇద్దరు మైనర్లు, వంశీకృష్ణ(20), పవర్ తరుణ్(18), గుండల్వార్ వరుణ్(18), కారడ్ సుధీర్(28), ముర్కుటే విఠల్(23), సాబ్లె బాలవంత్ సింగ్(18) అనే 8 మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..!!

మైనర్ బాలిక న్యూడ్ వీడియోలు రికార్డు చేసి స్నేహితులకు షేర్ చేసిన మైనర్ బాలుడు.

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 27: అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు (16) సామాజిక మాధ్యమం ద్వారా ఒక బాలిక (16) కు దగ్గరయ్యాడు.తనకు నగ్నంగా వీడియో కాల్ చేయాలని, లేకపోతే చాట్ మొత్తం ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బాలికను బెదిరించిన బాలుడు.

దీంతో భయపడిన బాలిక నగ్నంగా వీడియో కాల్ చేయగా, వీడియో కాల్ రికార్డు చేసి తన స్నేహితులకు పంపిన బాలుడు.గత కొంత కాలంగా శారీరికంగా, మానసికంగా వేధించడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పిన బాలిక..
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, ఇద్దరు మైనర్లు, వంశీకృష్ణ(20), పవర్ తరుణ్(18), గుండల్వార్ వరుణ్(18), కారడ్ సుధీర్(28), ముర్కుటే విఠల్(23), సాబ్లె బాలవంత్ సింగ్(18) అనే 8 మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..!!

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి