షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహనా : షీ టీమ్స్ ఎస్. ఐ.విద్యాసాగర్
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)జూన్28: షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన సదస్సువరంగల్ కమీషనరేట్ సి పి ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఎస్. ఐ.విద్యాసాగర్ పట్టణం లోని కాకతియ ఫీజియో థెరఫీ కాలేజీ లో షీ టీమ్స్ డ్రగ్స్, సైబర్ నేరాలపైన షీ టీమ్స్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం శనివారం ఏర్పాటు చేయడం జరిగినది.షీ టీమ్స్ ఎస్. ఐ.విద్యాసాగర్ మాట్లాడుతూ షీ టీమ్స్ సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియో గం చేసుకోవాలి. సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఎటిఎం కార్డ్ వివరాలు,ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాల ని అన్నారు. అలాగేవే ధింపులపై100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళ లను వేధింపులకు గురి చేస్తే వరంగల్ షీ టీం ఫోన్ నెంబర్ 8712685142 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరా లు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీ లుగా పెట్టుకో వద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ నుఅతిక్రమించొద్దు అని అన్నారు.యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారుపుట్టిన తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైనపాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం నందు కాకతియ ఫీజియో థెరఫీ కళాశాల సిబ్బంది షీ టీమ్స్ ఎస్. ఐ.విద్యాసాగర్, హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, మహిళా కానిస్టేబుల్ పూర్ణ, కళాశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రీతీ శ్రీ, లెక్చరర్స్, 300 సభ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)జూన్28:
షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన సదస్సువరంగల్ కమీషనరేట్ సి పి ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఎస్. ఐ.విద్యాసాగర్ పట్టణం లోని కాకతియ ఫీజియో థెరఫీ కాలేజీ లో షీ టీమ్స్ డ్రగ్స్, సైబర్ నేరాలపైన షీ టీమ్స్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం శనివారం ఏర్పాటు చేయడం జరిగినది.షీ టీమ్స్ ఎస్. ఐ.విద్యాసాగర్ మాట్లాడుతూ షీ టీమ్స్ సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియో గం చేసుకోవాలి. సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఎటిఎం కార్డ్ వివరాలు,ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాల ని అన్నారు. అలాగేవే ధింపులపై100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళ లను వేధింపులకు గురి చేస్తే వరంగల్ షీ టీం ఫోన్ నెంబర్ 8712685142 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరా లు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీ లుగా పెట్టుకో వద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ నుఅతిక్రమించొద్దు అని అన్నారు.యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారుపుట్టిన తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైనపాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం నందు కాకతియ ఫీజియో థెరఫీ కళాశాల సిబ్బంది షీ టీమ్స్ ఎస్. ఐ.విద్యాసాగర్, హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, మహిళా కానిస్టేబుల్ పూర్ణ, కళాశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రీతీ శ్రీ, లెక్చరర్స్, 300 సభ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.