జర్నలిస్టులు, పేద లాయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి
లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్
హైదరాబాద్:
ప్రతిరోజూ కోర్టులకు హాజరయ్యే పేద న్యాయవాదులకు, మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే గౌరవ వేతనం చెల్లించాలని లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఎం. దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
అందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలి
పోలీసులకు జీతాలు పెంచాలి
వరద నివారణ చర్యలు చేపట్టాలి
నగరంలో వర్షాకాలం రాకముందే ప్రభుత్వం అప్రమత్తం కావాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, వర్షపు నీరు నిలవకుండా సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. ముందస్తు చర్యల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఈ సందర్భంగా దశరథ్ నాయక్ పేర్కొన్నారు.
About The Author
22 Apr 2026
