భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా ముత్తరావు

ఖమ్మం : 

 

WhatsApp Image 2025-08-29 at 7.06.21 PM

Read More ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానీయమంటూ అమరవీరుల స్ఫూర్తితో నిత్యం యువతి, యువకుల, విద్యార్ధుల, ప్రజా సమస్యలపై పోరాడే  డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా 21వ మహాసభలు ఆగస్టు 31న మంచికంటి భవన్ ఖమ్మంలో జరుగుతున్నాయని జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ ముత్తరావు పిలుపునిచ్చారు.

Read More జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమాలు..

డివైఎఫ్ఐ జిల్లా మహాసభల జయప్రదానికై బోనకల్ మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల విస్తృతంగా ప్రచారం చేస్తూ పోస్టర్లు,కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది.

Read More చిన్నారులకు గౌన్లను అందజేసిన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

ఈ సందర్భంగా గుమ్మా ముత్తరావు మాట్లాడుతూ..... నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాల అవకాశాలను కల్పించకపోవడం ఫలితంగా యువత అంత ఫెడధోరణులు పడుతుందని చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు.సమాజంలో రోజురోజుకు గంజాయి, మద్యపానం వాడకం పెరిగిపోయిందని వాటి నిర్మూలనకై యువతను చైతన్యం చేస్తూ డి.వై.ఎఫ్.ఐ నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు. జిల్లా మహాసభలలో నేడు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున యువజన, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ పోరాటాలకు సిద్ధం అయ్యేందుకు జారుతున్నాయని, ఈ మహాసభలను యువతి, యువకులు, విద్యార్దులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోహిత్, నరేష్, బంక శ్రీను, అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Read More రెండు కోట్ల రూపాయలతో పురాతన ఆలయం పునర్నిర్మాణం.....

About The Author