collector
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఐడిఓసి ప్రాంగణాన్ని తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్
Published On
By Bharatha Sakthi Desk
జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఐడిఓసి ఆవరణలో పారిశుధ్య తనిఖీ నిమిత్తం సందర్శించారు. ఈ సందర్భంగా సందర్శకుల పార్కింగ్ స్థలం, ప్రధాన ద్వారం, ప్రధాన ఉద్యానవనం తదితర ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ఆవరణ శుభ్రమైన వాతావరణం ఉండేలా రోజువారీ పారిశుధ్య...
Read More... సావిత్రి బాయి జన్మదినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు...
Published On
By Bharatha Sakthi Desk
- ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు సన్మానం
Read More... ప్రజావాణి సమస్యల పరిష్కార వేదికగా నిలవాలి
Published On
By Bharatha Sakthi Desk
- జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య - ప్రజావాణికి 39 ఆర్జీలు
Read More... గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి : :జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవ్వడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అంకితభావంతో పనిచేసిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది, పోలీస్ శాఖ,...
Read More... ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయితీ ఎన్నికలు
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో తొలి విడతగా నిర్వహించిన గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. తొలి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, రెండవ విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఎన్నికల ప్రక్రియకు సహకరించిన అధికారులు, ఎన్నికల సిబ్బందికి, పోలీసులు, గ్రామ...
Read More... పోలింగ్ ముందు 44 గంటల సైలెన్స్ పీరియడ్ అమలు
Published On
By Bharatha Sakthi Desk
- ప్రచార కార్యక్రమాలపై నిషేధం - జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య
Read More... విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతంగా రాణించాలి
Published On
By Bharatha Sakthi Desk
- జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Read More... సాయుధ దళాల నిధి సేకరణ ప్రారంభించిన కలెక్టర్
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి : :డిసెంబర్ 7వ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... సాయుధ దళాల పతాక నిధికి మొదటి విరాళాన్ని అందించినట్లు పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలన్నారు. భారత సైనిక దళాల...
Read More... అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్
Published On
By Bharatha Sakthi Desk
కరీంనగర్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యంగులలో స్ఫూర్తి నింపేందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థిని సింధుశ్రీ తో కలిసి పాటను పాడారు. అనంతరం ఈపాటను యూ ట్యూబ్ లో పోస్ట్ చేసారు. సినీ గేయరచయిత చంద్రబోస్ 2009లో విడుదలైన నింగినేల. .నాదే ....అనే సినిమా కోసం రాసిన పాట ఆరాటం ముందు...
Read More... స్థానిక ఎన్నికల బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
Published On
By Bharatha Sakthi Desk
- రాజేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బి ఆర్ ఎస్ నాయకుడు- కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల
Read More... నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలి
Published On
By Bharatha Sakthi Desk
సూర్యాపేట : నామినేషన్ ప్రక్రియ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త లు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.అనంతగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనంతగిరి, కిష్టపురం, అమీనాబాద్, కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గుడిబండ, అడ్లూర్, తొగర్రాయి, అల్వల పురం సర్పంచ్...
Read More... 