కాళోజీ ఆశయాలను కొనసాగించాలి
ములుగు జిల్లా :

కాళోజి నారాయణజయంతిని ఘనంగా నిర్వహించి ఆయన ఆశయాలను కొనసాగించాలని అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు కాళోజి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించారు.
Read More పోలంపల్లి లో సైకిల్ల పంపిణి
Read More నేటి భారతం..
About The Author
15 Nov 2025
