కాళోజీ ఆశయాలను కొనసాగించాలి
ములుగు జిల్లా :
కాళోజి నారాయణజయంతిని ఘనంగా నిర్వహించి ఆయన ఆశయాలను కొనసాగించాలని అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు కాళోజి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించారు.
Read More జిల్లాలో రామకృష్ణ మట్ ఆధ్వర్యంలో లింగంపేట మండలంలోని పోల్కంపేట్ రైతువేదికలో మెడికల్ క్యాంప్
Read More నేటి భారతం :
Read More పార్వతి తనయా వెళ్లిమళ్లీరావయ్యా...!
Read More కంటికి ఇంపుగా.. ముక్కుకు సొంపుగా.!
About The Author
12 Sep 2025