బీర్కూర్ తండా నుండి తెలంగాణ తిరుపతి దేవస్థానంకు వెళ్లే దారి మరమ్మతులు..
కామారెడ్డి :

బీర్కూర్ మండలంలోని బీర్కూర్ తండా నుండి తెలంగాణ తిరుపతి దేవస్థానంకు వెళ్లే దారిలో అధిక వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్డుకు 1 లక్ష 20 వేల రూపాయలతో మరమత్తు పనులను చేపట్టారు. అదేవిధంగా ఇదే రహదారిపై ఆరు కల్వర్టులను నిర్మించేందుకు 20 లక్షల రూపాయలు మంజూరైన పనులు ప్రారంభిస్తున్నామని ఈ పనులను పర్యవేక్షిస్తున్న బాన్స్ వాడ పంచాయతీరాజ్ ఈఈ ఆంజనేయులు తెలిపారు
Read More ఘనంగా నెహ్రూ 136వ జయంతి వేడుకలు
About The Author
15 Nov 2025
