ప్రతిభ స్కూల్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు

WhatsApp Image 2025-08-08 at 6.23.02 PM

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలోని ప్రతిభ విద్యానికేతన్ హైస్కూల్లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వేడుకలు రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరలక్ష్మి మాత ప్రత్యేక పూజ కార్యక్రమాలు విద్యార్థులు అధ్యాపక బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ మాట్లాడుతూ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. 

Read More నేటి భారతం :

జిన్నారం ప్రతిభ స్కూల్లో రక్షాబంధన్ ఉత్సవాలు

Read More ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..

సంస్కృతి సాంప్రదాయాలకు మన దేశం గొప్ప నిదర్శనమని జిన్నారం ప్రతిభ విద్యానికేతన్  హై స్కూల్ ప్రిన్సిపాల్ సార శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్ర మైన జిన్నారంలో గల ప్రతిభ విద్యానికేతన్ హై స్కూల్లో  రక్షాబంధన్ కార్యక్రమాన్ని సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిన్నారం ప్రతిభ విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

Read More నూతన ఇంచార్జి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్వో)గా డా. ఎం. విద్యా రాణ్ వల్కర్

About The Author