ప్రతిభ స్కూల్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలోని ప్రతిభ విద్యానికేతన్ హైస్కూల్లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వేడుకలు రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరలక్ష్మి మాత ప్రత్యేక పూజ కార్యక్రమాలు విద్యార్థులు అధ్యాపక బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ మాట్లాడుతూ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Read More లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ
Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం
About The Author
06 Dec 2025
