mla
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సంగారెడ్డి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి : నూతన సంవత్సరం సందర్భంగా సంగారెడ్డి జిల్లా, నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజల సహకారం, ఆశీర్వాదాలతో సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు...
Read More... రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమే
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి : రెండు సంవత్సరాల తరువాత ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వమే,తిరిగి రానుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.తాజాగా ఎన్నికైన నూతన సర్పంచ్లు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ని కలిశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. వారిని శాలువాతో సన్మాంచి...
Read More... లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతులమీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 20 లక్షల 33 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను కంది కొండాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం...
Read More... శాయంపేట ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం..
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ బ్యూరో : గతపాలనలో అభివృద్ధికి నోచుకోలేదు.. గడిచిన రెండేళల్లో అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం… గతపాలకుల పాలనలో అభివృద్ధికి నోచికోని 31 డివిజన్ శాయంపేటను గడిచిన రెండేళల్లో అన్ని రంగాల్లో అభివృద్దిలో ముందు వరుసలో ఉంచుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.బుధవారం నగర మేయర్...
Read More... నూతన వధూవరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల శుభాకాంక్షలు
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి : జిల్లా టిఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి కోడలి వివాహ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఘట్కేసర్ లక్ష్మీ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకల్లో చింతా ప్రభాకర్ పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ జిల్లా నాయకులు...
Read More... రాజ్ భవన్ నందు జరిగిన మొహమ్మద్ అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మదన్ మోహన్
Published On
By Bharatha Sakthi Desk
కామారెడ్డి జిల్లా : ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ తెలంగాణ రాష్ట్ర కొత్త మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీ మొహమ్మద్ అజహరుద్దీన్ ని కలసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి...
Read More... స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
Published On
By Bharatha Sakthi Desk
- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Read More... ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భక్తి కలిగి ఉండాలి
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి :
Read More... సిద్దేశ్వర్ సతీమణి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి జిల్లా లింగాయత్ గౌరవ అధ్యక్షులు సిద్దేశ్వర్ సతీమణి అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు . ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సిద్దేశ్వర్ కుటుంబానికి ధైర్యం...
Read More... లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు. .?
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి
Read More... రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాజ్యమేలుతున్న అవినీతి..
Published On
By Bharatha Sakthi Desk
- ఏ ఫైల్ కదలాలన్నా చేతులు తడపాల్సిందే.. - రైతుల రెక్కలకష్టం లంచాలకు బలి.. - కీలకమైన రెవెన్యూ శాఖకు గ్రహణం.. - లంచాల వ్యవహారం బహిరంగ రహస్యం.. - ప్రభుత్వాలు కూడా కట్టడిచేయలేని దుస్థితి.. - భూయజమానులను సైతం మార్చేస్తున్న అధికారులు.. - అప్పట్లో ధరణి.. ఇప్పుడు బిల్డ్ నౌ దొందూ దొందే.. - పారదర్శకత కరువైన ప్రతిష్టాత్మక సైట్లు.. - టెక్నాలజీ మాటున దాగివున్న దగాకోరు తనం.. - ఈ వ్యవస్థ మారాలని డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫేర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
Read More... సింగల్ విండ్ పద్ధతిలో వినాయక మండపాలకు అనుమతి
Published On
By Bharatha Sakthi Desk
తిరుపతి జిల్లా ప్రతినిధి : తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు మహోత్సవ కమిటీని సంప్రదించి అనుమతులు పొందాలని ఆయన కోరారు. ఈ నెల 27వ తేది జరిగే వినాయక చవితిని సాంప్రదాయబద్దంగా...
Read More... 