పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా :

భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం శాయంపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపునిచ్చారు.
About The Author
06 Dec 2025
