పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా :
రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ సమీపంలోని పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంప్ 20 25 వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప దేవాలయం దగ్గర పది రోజులు హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ 2025ను కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్ రావు నిర్వహిస్తున్నారు..
Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..
About The Author
18 Oct 2025