telangana

సావిత్రి భాయి పూలే సేవలు చిరస్మరణీయం : వశిష్ఠ విద్యా సంస్థల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్.

ఉమ్మడి ఆదిలాబాద్ :  ప్రముఖ సంఘ సంస్కర్త, బాలికా విద్య కోసం పోరాడిన సావిత్రి భాయి పూలే జీవితం సదా చిరస్మరణీయమని వశిష్ఠ విద్యా సంస్థల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ అన్నారు. సావిత్రి పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని...
తెలంగాణ 
Read More...

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఐడిఓసి ప్రాంగణాన్ని తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్

జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఐడిఓసి ఆవరణలో పారిశుధ్య తనిఖీ నిమిత్తం సందర్శించారు. ఈ సందర్భంగా సందర్శకుల పార్కింగ్ స్థలం, ప్రధాన ద్వారం, ప్రధాన ఉద్యానవనం తదితర ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ఆవరణ శుభ్రమైన వాతావరణం ఉండేలా రోజువారీ పారిశుధ్య...
తెలంగాణ 
Read More...

ముడి సరుకులు కొనుగోలుకు కొటేషన్లు ఆహ్వానం.

- కలెక్టర్ జితేష్ వి పాటిల్
తెలంగాణ 
Read More...

అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు.!

-మండలంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన మైనింగ్ అధికారులు -మైనింగ్ ఏడి దిలీప్ కుమార్  
తెలంగాణ 
Read More...

చిన్నారులు,మహిళల భద్రతకు పెద్ద పీట

హైదరాబాద్ :   మహిళలు, చిన్నారుల భద్రత కోసం సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ వారం  27.12.2025 నుండి 02.01.2026 వరకు పలు విస్తృత  చర్యలు చేపట్టమని డీసీపీ సృజన కరణం తెలిపారు.  యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం ఆరుగురు ట్రాన్స్ జెండర్లను అదుపులోకి...
తెలంగాణ 
Read More...

సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ – XII షురూ..

హైదరాబాద్ :    సైబరాబాద్ పోలీసులు కమీషనరేట్లో శనివారం రోజున ఆపరేషన్ స్మైల్ – XII  సమీక్షా సమావేశం నిర్వహించామని విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.   ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఈ నెల జనవరి 1వ తేదీ నుంచి 30 వరకు ఆపరేషన్ స్మైల్...
తెలంగాణ 
Read More...

ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన నానుడి వైద్యో నారాయణో హరి..

- ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. - ప్రభుత్వ వైద్యానికి రోగం వచ్చింది.. దీనికి చికిత్స ఉందా..?- దేవాలయాల్లాంటి ప్రభుత్వాసుపత్రులు నరకకూపాలుగా మారిపోయాయి.. - గవర్నమెంట్ ఆసుపత్రి అంటేనే జంకుతున్న సామాన్యులు.. - ఏ జబ్బుకు ఏ చికిత్స చేస్తారో తెలియని దుర్భర పరిస్థితులు.. - పైగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో లంచాల హోరు.. - ఉచిత వైద్యం అనే పదం కాలగర్భంలో కలిసిపోయింది.. - శిథిలావస్థకు చేసుకున్న ఆసుపత్రులు.. పనికిరాని వైద్య పరికరాలు.. - కార్పొరేట్ వైద్యానికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వ పెద్దలు.. - ప్రభుత్వ డాక్టర్లకు లక్షల్లో జీతాలు.. ప్రజలకేమో కుచ్చు టోపీలు.. - ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకుంటూ కోట్లు గడిస్తున్న ప్రభుత్వ వైద్యులు.. - వైద్యారోగ్య శాఖ అసలు పని చేస్తోందా..? అన్నది అనుమానమే.. - అక్రమ నియామకాలు, అక్రమ బదిలీలు ఈ శాఖను నిర్వీర్యం చేస్తున్నాయి.. - అధికారులు, ప్రభుత్వ పెద్దలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి.. - అనారోగ్యం పాలైన ప్రభుత్వ వైద్యంపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న స్పెషల్ స్టోరీ.. 
తెలంగాణ  MORE 
Read More...

గణితంలో కల్లెం శ్రీనివాసరెడ్డికి పీహెచ్డీ

సంగారెడ్డి :  హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి శ్రీనివాసరెడ్డి కల్లెం డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘రంధ్రాల మాధ్యమంలో సాగే ఉపరితలంపై హైపర్ బోలిక్ టాంజెంట్ నానోఫ్లూయిడ్ ప్రవాహంలో ఉష్ణ, ద్రవ్యరాశి బదిలీ యొక్క గణన విశ్లేషణ’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ...
తెలంగాణ 
Read More...

అంకితభావంతో పనిచేయాలి

- జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
తెలంగాణ 
Read More...

క్యాన్సర్ బాధితులకు అండగా జగ్గారెడ్డి

- క్యాన్సర్ పేషెంట్లకు రెండు లక్షల చొప్పున ఆరుగురికి ఆర్థిక సాయం- గుట్కా తినకండి, సిగరెట్ తాగకండి.. క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయకండి- ప్రజలకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు
తెలంగాణ 
Read More...

బాలెంల గ్రామాన్ని మోడ్రన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి

- నూతన సంవత్సరం బాలెంలలొ స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం అభినందనీయం   - తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి 
తెలంగాణ 
Read More...